నిమ్మగడ్డ సీరియస్.. సీఎస్ కు లేఖ?

నోటిఫికేషన్ విడుదల చేసినా నామినేషన్లు స్వీకరించకపోవడంతో రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ అయ్యారు. ఆయన చీఫ్ సెక్రటరీకి లేఖ రాయనున్నారని తెలిసింది. నామినేషన్లను [more]

Update: 2021-01-25 07:21 GMT

నోటిఫికేషన్ విడుదల చేసినా నామినేషన్లు స్వీకరించకపోవడంతో రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ అయ్యారు. ఆయన చీఫ్ సెక్రటరీకి లేఖ రాయనున్నారని తెలిసింది. నామినేషన్లను వేసేందుకు వచ్చి ఎంతో మంది వెనుదిరిగి వెళ్లిపోయారని, ఈ పరిస్థితికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీఎస్ కు లేఖ రాయనున్నారు. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

Tags:    

Similar News