నేడు రామతీర్థలో విగ్రహాల ప్రతిష్ట

రామతీర్థంలో నేడు నూత సీతారామలక్ష్మణ విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. ఇందుకోసం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించనున్నారు. రామతీర్థంలోని బాలాయంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇటీవల రామతీర్థంలో విగ్రహాలు ధ్వంసం జరిగిన [more]

Update: 2021-01-28 01:49 GMT

రామతీర్థంలో నేడు నూత సీతారామలక్ష్మణ విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. ఇందుకోసం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించనున్నారు. రామతీర్థంలోని బాలాయంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇటీవల రామతీర్థంలో విగ్రహాలు ధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం దాని స్థానంలో నూతన విగ్రహాలను తయారు చేయించింది. ఈరోజు స్వామి వార్ల విగ్రహాలను ప్రతిష్టించనున్నారు.

Tags:    

Similar News