భారతమాతను తల దించనివ్వను

‘‘మాతృభూమిపై ఒట్టేసి చెబుతున్నా… భారత మాతను ఎవరి ముందూ తలదించనివ్వను’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మంగళవారం రాజస్థాన్ లోని చురులో జరిగిన సభలో మోడీ [more]

Update: 2019-02-26 08:57 GMT

‘‘మాతృభూమిపై ఒట్టేసి చెబుతున్నా… భారత మాతను ఎవరి ముందూ తలదించనివ్వను’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మంగళవారం రాజస్థాన్ లోని చురులో జరిగిన సభలో మోడీ భావోద్వేగంతో మాట్లాడారు. ఈ దేశం సురక్షిత చేతుల్లో ఉందనే విశ్వాసాన్ని ప్రజలకు ఇస్తున్నానని తెలిపారు. దేశానికి మించింది ఏమీ లేదన, సగర్వ భారతావని ఎప్పటికీ తలెత్తుకొని ఉంటుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దేశానికి తలవంపులు తేనన్నారు. మెరుపు దాడుల వీరులకు తలవంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. దేశం ఇవాళ సంబరాలు చేసకోవాల్సిన రోజని అన్నారు. భారత్ విజయయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. సభలో మోడీ మాట్లాడుతున్నంత సేపు ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో సభ మొత్తం మార్మోగిపోయింది.

Tags:    

Similar News