ఇమ్రాన్ ఖాన్ కు ప్రధాని మోదీ లేఖ

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. పాకిస్థాన్ డే శుభాకాంక్షలు తెలుపుతూ మోడీ పాక్ ప్రధానికి లేఖ రాశారు. ప్రతి [more]

Update: 2021-03-24 01:54 GMT

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. పాకిస్థాన్ డే శుభాకాంక్షలు తెలుపుతూ మోడీ పాక్ ప్రధానికి లేఖ రాశారు. ప్రతి ఏటీ మార్చి 23వ తేదీన పాకిస్థాన్ డే నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు లేఖ రాశారు. ప్రతి ఏడాది భారత్ తరుపున పాకిస్థాన్ కు లేఖ రాయడం సంప్రదాయంగా వస్తుంది. సంప్రదాయంలో భాగంగానే మోదీ పాక్ ప్రధానికి లేఖ రాశారని పీఎంవో వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News