అమ్మ చేతి వంట…ఎన్నాళ్లకెన్నాళ్లకు?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవ్వాళ జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్బంగా సొంత రాష్ట్రమైన గుజరాత్ కు వెళ్లిన మోడీ తన తల్లి హీరాబెన్ ను కలసి ఆశీర్వాదం తీసుకున్నారు. [more]

Update: 2019-09-17 11:16 GMT

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవ్వాళ జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్బంగా సొంత రాష్ట్రమైన గుజరాత్ కు వెళ్లిన మోడీ తన తల్లి హీరాబెన్ ను కలసి ఆశీర్వాదం తీసుకున్నారు. మోడీ తల్లి హీరాబెన్ తనచిన్న కుమారుడు పంకజ్ మోడీతో కలిసి గాంధీనగర్ సమీపంలోని రైసిన్ గ్రామంలో ఉంటున్నారు. ఇవ్వాళ మధ్యాహ్నం రైసిన్ గ్రామానికి వెళ్లిన మోడీ తల్లితో కలిసి భోజనం చేశారు. తల్లి పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.

 

Tags:    

Similar News