జగన్ సర్కార్ పై నారా లోకేష్ నిప్పులు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లాలో తొమ్మిదేళ్ల [more]

Update: 2020-10-09 06:27 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లాలో తొమ్మిదేళ్ల చిన్నారి అత్యాచారానికి గురయిందని, అయితే ఆ కేసులో వైసీపీ నేతలు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. మీరు ఆర్భాటంగా ప్రారంభించిన దిశ చట్టం ఏమందని నారా లోకేష్ నిలదీశారు. దిశ చట్టం నిద్రపోతుందా? అని నారా లోకేష్ ట్విట్టర్ లో ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News