టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాల్సిందే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని లోకేష్ కోరారు. [more]

Update: 2021-06-12 02:33 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని లోకేష్ కోరారు. ఇతర రాష్ట్రాల్లో రద్దు చేసిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. దాదాపు పదిహేను రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేశారన్నారు. తాము కూడా తల్లిదండ్రులు, విద్యార్థుల అభిప్రాయాలను సేకరించామని, పరీక్షల రద్దుకే వారు మొగ్గు చూపుతున్నారని లోకేష్ పేర్కొన్నారు. ఇంటర్నల్ పరీక్షల మార్కుల ఆధారంగా విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయాలని నారా లోకేష్ కోరారు.

Tags:    

Similar News