సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారుగా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ చేతకాని పాలన వల్లనే కరోనా కేసులు [more]

Update: 2021-05-07 01:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ చేతకాని పాలన వల్లనే కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. సొంత పార్టీ నేతలే ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారని నారా లోకేష్ ఆరోపించారు. ముందు వైసీపీ నేతల విమర్శలకు సమాధానం చెప్పాలని నారాలోకేష్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News