కొత్త పంథాలో మహాకూటమి

Update: 2018-11-26 12:53 GMT

కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమి కొత్త పంథాలో వెళుతుంది. మహాకూటమికి ప్రజా కూటమిగా పేరు పెట్టారు. ఇక కూటమిలోకి అన్ని పార్టీలకూ కలిపి ‘కామన్ మినిమం ప్రోగ్రాం’ పేరుతో ఒకే మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టో అమలు బాధ్యతను కూడా నాలుగు పార్టీలు తీసుకున్నాయి. కామన్ మినిమం ప్రోగ్రాం అమలు చేయడానికి తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొ.కోదండరాంను కన్వీనర్ గా నియమించారు.

Similar News