ఈ ఎన్నికలు బీజేపీకి కీలకం

మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి కీలకంగా మారనున్నాయి. మొత్తం 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరిగింది. ఇందులో అత్యధిక స్థానాలను బీజేపీ గెలవాల్సి ఉంటుంది. [more]

Update: 2020-11-10 02:24 GMT

మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి కీలకంగా మారనున్నాయి. మొత్తం 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరిగింది. ఇందులో అత్యధిక స్థానాలను బీజేపీ గెలవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ 28 స్థానాలను గెలిస్తేనే అధికారం తిరిగి చేజిక్కించుకునే వీలుంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 స్థానాలుండగా బీజేపీకి 107, కాంగ్రెస్ కు 87 స్థానాలు ఉన్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ కి అనుకూలంగా తేల్చి చెప్పాయి. కాంగ్రెస్ నుంచి 22 మంది బీజేపీలో చేరడంతో వారిపై అనర్హత వేటు పడి ఉప ఎన్నికలు జరిగాయి.

Tags:    

Similar News