కిషన్ రెడ్డి ఏపీ పర్యటన ఖరారు

ఆంధ్రప్రదేశ్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. అధికారిక కార్యక్రమాలతో పాటుగా పార్టీ నేతలతో కూడా కిషన్ రెడ్డి భేటీ [more]

Update: 2020-10-24 03:56 GMT

ఆంధ్రప్రదేశ్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. అధికారిక కార్యక్రమాలతో పాటుగా పార్టీ నేతలతో కూడా కిషన్ రెడ్డి భేటీ కానున్నారు. విజయదశమి సందర్భంగా రేపు నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. అనంతరం కిషన్ రెడ్డి రేపు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈరోజు కిషన్ రెడ్డి విజయవాడకు చేరుకోనున్నారు.

Tags:    

Similar News