టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ నరసింహారావు కుమార్తె వాణిపేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి సురభి వాణీదేవి పేరును [more]

Update: 2021-02-22 01:11 GMT

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ నరసింహారావు కుమార్తె వాణిపేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి సురభి వాణీదేవి పేరును ఖరారు చేశారు. ఈరోజు సురభి వాణీదేవి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఈ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ కు టీఆర్ఎస్ మద్దతిస్తుందని అందరూ భావించారు. అయితేఅందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేసీఆర్ పీవీ నరసింహరావు కుమార్తె పేరును ఖరారుచేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News