తిరుమలకు చేరుకున్న జగన్

తిరుమలలో వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో బంగారు ధ్వజస్తంభంపై గరుత్మంతుని చిత్రపటాన్ని ఎగరవేయడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి ముఖ్యమంత్రి వైఎస్‌ [more]

Update: 2019-09-30 13:37 GMT

తిరుమలలో వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో బంగారు ధ్వజస్తంభంపై గరుత్మంతుని చిత్రపటాన్ని ఎగరవేయడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇందుకోసం జగన్ తిరుమలకు చేరుకున్నారు.

 

Tags:    

Similar News