నేడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి సమావేశం

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలి సమావేశం నేడు గాంధీ భవన్ లో జరగనుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వ [more]

Update: 2021-07-08 02:09 GMT

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలి సమావేశం నేడు గాంధీ భవన్ లో జరగనుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశానికి పీసీసీ కార్యవర్గంతో పాటు పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ హాజరుకానున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.

Tags:    

Similar News