బ్రేకింగ్ : భారత్ లో పెరుగుతున్న కేసులు

భారత్ లో కరోనా వైరస్ అత్యథికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ భారత్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,601 కు చేరుకుంది. ఒక్కరోజులో దేశంలో 1302 [more]

Update: 2020-04-21 04:40 GMT

భారత్ లో కరోనా వైరస్ అత్యథికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ భారత్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,601 కు చేరుకుంది. ఒక్కరోజులో దేశంలో 1302 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 590 మంది మృతి చెందారు. ఒక్క మహారాష్ట్రలోనే 4 వేల కేసులకు పైగా నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. తమిళనాడులో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది.

Tags:    

Similar News