భారత్ ప్రతిష్ట పెరిగింది

ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగిందని, ప్రపంచదేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఇవ్వాళ అహ్మదాబాదులో ఏర్పాటు చేసిన గాంధీ జయంతి సమావేశంలో ఆయన [more]

Update: 2019-10-02 13:19 GMT

ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగిందని, ప్రపంచదేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఇవ్వాళ అహ్మదాబాదులో ఏర్పాటు చేసిన గాంధీ జయంతి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రధాని హోదాలో యూఎస్ వెళ్లినప్పడు యోగా గురించి వివరించానన్నారు. ఇప్పుడు యూఎస్ యోగా డే ను గుర్తించిందని సంతోషం వ్యక్తం చేశారు.

 

Tags:    

Similar News