బ్రేకింగ్ : ఏపీలో ఐదువేల మార్క్ దాటింది… కేసుల సంఖ్య?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుుతన్నాయి. ఈరోజు కొత్తగా 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల [more]

Update: 2020-06-09 12:46 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుుతన్నాయి. ఈరోజు కొత్తగా 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,029కు చేరుకుంది. యాక్టివ్ కేసులు 1510 ఉన్నాయి. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు. ఏపీలో కరోనా కారణంగా మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 77 కు చేరుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 69 మందికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News