వైసీపీలో చేరిన మాజీ మంత్రి

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కాపు కార్పొరేషన్ [more]

Update: 2019-03-26 07:44 GMT

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేసిన ఆయన ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేశారు. నర్సాపురం పార్లమెంటు పరిధిలో బలమైన నేతగా ఉన్న ఆయన ఈ సీటును ఆశించారు. కానీ, టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News