నేటి నుంచి ఈటల రాజేందర్ పాదయాత్ర

హుజూరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర చేయనున్నారు. ఆరోజు నుంచి ఈటల పాదయాత్ర ప్రారంభం కానుంది. హూజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 23 రోజుల పాటు [more]

Update: 2021-07-19 03:22 GMT

హుజూరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర చేయనున్నారు. ఆరోజు నుంచి ఈటల పాదయాత్ర ప్రారంభం కానుంది. హూజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 23 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. మొత్తం 270 కిలోమీటర్ల మేర ఈటల రాజేందర్ పాదయాత్ర కొనసాగనుంది. కమలాపూర్ మండలంోని బత్తినివాని పల్లి నుంచి ఈటల రాజేందర్ పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. ఈటల రాజేందర్ పాదయాత్ర కోసం బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసింది.

Tags:    

Similar News