బ్రేకింగ్ : భారీ ఎన్ కౌంటర్ ఏడుగురు మృతి

ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. రాజ్ నందగావ్ జిల్లాలోని సీతాగోటా [more]

Update: 2019-08-03 05:29 GMT

ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. రాజ్ నందగావ్ జిల్లాలోని సీతాగోటా ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా భారీ మందుగుండు సామగ్రిని, తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News