బ్రేకింగ్ : తన వర్గం ఎమ్మెల్యేలతో సచిన్ పైలెట్ ఢిల్లీకి

రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీలో విబేదాలు తలెత్తాయి. తీవ్ర స్థాయికి చేరుతుండటంతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లెట్, సచిన్ పైలెట్ లను ఢిల్లీకి రావాలని హైకమాండ్ ఆదేశించింది. దీంతో [more]

Update: 2020-07-12 07:00 GMT

రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీలో విబేదాలు తలెత్తాయి. తీవ్ర స్థాయికి చేరుతుండటంతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లెట్, సచిన్ పైలెట్ లను ఢిల్లీకి రావాలని హైకమాండ్ ఆదేశించింది. దీంతో సచిన్ పైలెట్ తన వర్గం ఎమ్మెల్యేలతో ఢిల్లీకి చేరుకున్నారు. మరికాసేపట్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశం కానున్నారు. గత కొద్దిరోజులుగా అశోక్ గెహ్లాట్ తన ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ కుట్ర పన్నుతుందని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మధ్యప్రదేశ్ లా రాజస్థాన్ కాదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News