ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్

టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. సగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల నరేంద్రను [more]

Update: 2021-05-06 03:53 GMT

టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. సగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రిలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో ఆయనకు చికత్స అందిస్తున్నారు. అరెస్ట్ చేసిన సమయంలోనే ఆయనకు కరోనా సోకిందని ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News