బ్రేకింగ్ : 17 స్థానాల్లో ఆప్

ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. మొత్తం 70 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 21 కేంద్రాల్లో కౌంటింగ్ ను నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పూర్తి భద్రతను ఏర్పాటు [more]

Update: 2020-02-11 02:42 GMT

ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. మొత్తం 70 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 21 కేంద్రాల్లో కౌంటింగ్ ను నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పూర్తి భద్రతను ఏర్పాటు చేశారు. తొలి రౌండ్ పూర్తయ్యే సరికి ఆమ్ ఆద్మీ పార్టీ పదిహేడు స్థానాల్లోనూ, భారతీయ జనతా పార్టీ ఏడు స్థానాల్లో ముందంజలో ఉంది. పూర్తి ఫలితాలు రెండు గంటల్లో తేలిపోనుండటంతో దేశ వ్యాప్తంగా ఢిల్లీ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ఒక స్థానంలో ముందంజలో ఉంది.

Tags:    

Similar News