నేటి నుంచి ఏపీలో కర్ఫ్యూ

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కర్ఫ్యూ అమలు కానుంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉదయం ఆరు [more]

Update: 2021-05-05 00:48 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కర్ఫ్యూ అమలు కానుంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలు తెరచి ఉంచుతారు. 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఉదయం 6 నుంచి 12 గంటల వరకూ 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ప్రజలు కర్ఫ్యూకు సహకరించాలని ప్రభుత్వం కోరింది.

Tags:    

Similar News