నవాజ్ షరీష్ కు మరో షాక్

Update: 2018-12-24 10:14 GMT

అవినీతి ఆరోపణలపై పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పటికే ఆయనతో పాటు ఆయన కూతురికి పనామా కేసులో జైలు శిక్ష పడింది. తాజాగా అల్ జజీరా మిల్స్ అవినీతి కేసులో నవాజ్ షరీఫ్ ను దోషిగా తేల్చిన కోర్టు ఆయనకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 25 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది.

Similar News