బ్రేకింగ్ : భారత్ లో రూటు మార్చిన కరోనా.. ఒక్కరోజులోనే

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా భారత్ లో 60,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 834 [more]

Update: 2020-08-12 04:33 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా భారత్ లో 60,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 834 మంది మరణించారు. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23, 29,638 కు చేరుకుంది. భారత్ లో ఇప్పటి వరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 46,091గా ఉంది. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసులు 6.43 లక్షలు ఉండగా, కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 16.39 లక్షలుగా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News