పెరుగుతున్న కేసులు.. ఒక్కరోజులోనే పదివేలు

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోంది. తాజాగా ఒక్కరోజే రికార్డు స్థాయిలో పదివేల కేసులు నమోదవ్వడంత ఆందోళన కల్గిస్తుంది. 24గంటల్లో భారత్ లో 9971 కేసులు [more]

Update: 2020-06-07 04:38 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోంది. తాజాగా ఒక్కరోజే రికార్డు స్థాయిలో పదివేల కేసులు నమోదవ్వడంత ఆందోళన కల్గిస్తుంది. 24గంటల్లో భారత్ లో 9971 కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,46,628కి చేరుకుంది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 6929కు చేరుకుంది. కరోనా వైరస్ బారిన పడి 1,20,406 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో భారత్ లో 287 మంది మృతతి చెందారు. ప్రపంచంలో అత్యధిక కేసులున్న దేశంగా ఐదో స్థానానికి భారత్ చేరుకుంది.

Tags:    

Similar News