తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. 609 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా నలుగురు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా [more]

Update: 2021-08-03 15:38 GMT

తెలంగాణ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. 609 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా నలుగురు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,46,606 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 3,811 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 8,777 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 6,34,018 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News