బ్రేకింగ్ : భారత్ లో కరోనా కేసులు లక్షకు చేరువలో?

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మూడు విడతలుగా లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ కేసుల సంఖ్య తగ్గడం లేదు. ఇప్పటికే భారత్ లో [more]

Update: 2020-05-17 04:22 GMT

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మూడు విడతలుగా లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ కేసుల సంఖ్య తగ్గడం లేదు. ఇప్పటికే భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90వేలకు చేరుకున్నాయి. 24 గంటల్లో భారత్ లో 4987 కేసులు నమోదయ్యాయి. ఇది దేశంలో రికార్డుగా చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారత్ లో 90,972కు చేరుకుంది. ఇప్పటివరకూ భారత్ లో 2,872 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఒక్క మహారాష్ట్రంలోనే 30 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది.

Tags:    

Similar News