ఆ రాష్ట్రాలపైనే….. స్పెషల్ ఫోకస్

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు 35 వేలకు కరోనా పాజిటివ్ కేసులు చేరుకున్నాయి. కరోనా కారణంగా మరణాలు కూడా 1300 కు [more]

Update: 2020-05-02 02:53 GMT

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు 35 వేలకు కరోనా పాజిటివ్ కేసులు చేరుకున్నాయి. కరోనా కారణంగా మరణాలు కూడా 1300 కు చేరువలో ఉన్నాయి. ఇప్పటికే దేశంలో 230 ప్రాంతాలను రెడ్ జోన్లుగా విభజించారు. లాక్ డౌన్ నుమ మే 17వ తేదీ వరకూ పొడిగించారు. లాక్ డౌన్ నెలరోజులకు పైగా కొనసాగుతున్నా వైరస్ వ్యాప్తి ఆగకపోవడం ఆందోళన కల్గించే విషయం. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడుల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇక్కడ పకడ్బందీ చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆ యా రాష్ట్రాలను ఆదేశించింది.

Tags:    

Similar News