బ్రేకింగ్ : కర్నూలు కలకలం.. మరో 19 పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రానికి ఒక్క కర్నూలు జిల్లాలోని 26 కేసులు కొత్తగా నమోదయ్యయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ [more]

Update: 2020-04-05 14:33 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రానికి ఒక్క కర్నూలు జిల్లాలోని 26 కేసులు కొత్తగా నమోదయ్యయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 252కి చేరుకుంది. కరోనా సోకి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య ఏపీలో ఐదుగురు ఉన్నారు. కర్నూలు జిల్లాలో ఈరోజుకు అత్యధికంగా 53 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఈ కింది విధంగా ఉంది.

జిల్లా కేసుల సంఖ్య

అనంతపురం 03
చిత్తూరు 17
తూర్పు గోదావరి 11
గుంటూరు 30
కడప 23
కృష్ణా 28
కర్నూలు 53
నెల్లూరు 34
ప్రకాశం 23
విశాఖపట్నం 15
పశ్చిమ గోదావరి 15

మొత్తం 252

Tags:    

Similar News