బిగ్ బ్రేకింగ్ : ఈరోజు తెలంగాణలో మరో 75 కేసులు… ఇద్దరు మృతి

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజకూ పెరుగుతున్నాయి. ఈ ఒక్కరోజే తెలంగాణలో 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఇద్దరు మృతి చెందారు. దీంతో తెలంగాణాలో [more]

Update: 2020-04-03 14:50 GMT

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజకూ పెరుగుతున్నాయి. ఈ ఒక్కరోజే తెలంగాణలో 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఇద్దరు మృతి చెందారు. దీంతో తెలంగాణాలో మృతుల సంఖ్య 11కు చేరుకుంది. తెలంగాణలో ఇప్పటి వరూ 229 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 186 మంది పాజిటవ్ రోగులకు చికిత్స జరుగుతోంది. ఆసుపత్రుల నుంచి మొత్తం 35 మందిని డిశ్చార్జ్ చేశారు.

Tags:    

Similar News