హాస్టల్స్ కు పాకుతున్న కరోనా.. ఆందోళనలో విద్యార్థులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రంగారెడ్డి జిల్లాలోని ఒక హాస్టల్ లో 45 మంది విద్యార్థులకు కరోనా సోకింది. ఈ హాస్టల్ లో మొత్తం 1000 [more]

Update: 2021-03-22 01:05 GMT

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రంగారెడ్డి జిల్లాలోని ఒక హాస్టల్ లో 45 మంది విద్యార్థులకు కరోనా సోకింది. ఈ హాస్టల్ లో మొత్తం 1000 మంది విద్యార్థులు ఉంటున్నారు. కరోనా పాజిటివ్ తేలిన విద్యార్థులను ఐసోలేషన్ లో ఉంచారు. పాలమాకుల జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో మిగిలిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్కక్తమవుతోంది. నిర్మల్ జిల్లాలోని గిరిజన బాలికల గురుకులంలోనూ పదిహేను మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

Tags:    

Similar News