ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. 20,034 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 82 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. 20,034 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 82 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. 20,034 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 82 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,84,028 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 8,289 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 1,59,597 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 10,16,142 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.