తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు 1,556 మందికి కరోనా పాజిటివ్ గా తేలంది. 14 మంది కరోనా తో మరణించారు. దీంతో మొత్తం తెలంగాణలో [more]

Update: 2021-06-15 13:58 GMT

తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు 1,556 మందికి కరోనా పాజిటివ్ గా తేలంది. 14 మంది కరోనా తో మరణించారు. దీంతో మొత్తం తెలంగాణలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,510 కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో 6,06,436 మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో 19,933 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,82,993 గా ఉంది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది

Tags:    

Similar News