పల్నాడుకు నోఎంట్రీనేనా?

వైసీపీ నేతల దౌర్జన్యాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ నెల 11వ తేదీన చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ [more]

Update: 2019-09-10 02:18 GMT

వైసీపీ నేతల దౌర్జన్యాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ నెల 11వ తేదీన చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతిచ్చే అవకాశాలు కన్పించడం లేదు. ఇప్పటి వరకూ చలో ఆత్మకూరు కార్యక్రమానికి అనుమతిని కోరలేదని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే ఊరుకునేది లేదని తెలిపారు. కాగా చంద్రబాబు ఈరోజు రాత్రికే కార్యకర్తలందరూ గుంటూరుకు చేరుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు నివ్వడంతో ఎక్కడిక్కడ అరెస్ట్ లు జరిగే అవకాశాలున్నాయి. పల్నాడులో ప్రస్తుతం 144వ సెక్షన్ ను విధించారు.

Tags:    

Similar News