ఇద్దరూ సీఎంలు ఒక్కటే అందుకే నేను చెప్పలేదు

తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు మాట్లాడారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విషయంపై ఎలాంటి ప్రకటనలు చేయవద్దని తెలంగాణ టీడీపీ నేతలను చంద్రబాబు ఆదేశించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక్కటేనని, [more]

Update: 2020-05-13 13:07 GMT

తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు మాట్లాడారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విషయంపై ఎలాంటి ప్రకటనలు చేయవద్దని తెలంగాణ టీడీపీ నేతలను చంద్రబాబు ఆదేశించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక్కటేనని, భవిష్యత్తులో ఈ విషయంలో ఏదైనా జరగొచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందుకే తాను ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. ఈ నెలలో మహానాడును జరపాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. వర్చువల్ పద్ధతిలో మహానాడును ని

Tags:    

Similar News