రాజధాని టెన్షన్

అమరావతి భవిష్యత్ తేలేందుకు సమయం దగ్గరపడుతుండటంతో రాజధాని ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ లు [more]

Update: 2020-01-19 04:47 GMT

అమరావతి భవిష్యత్ తేలేందుకు సమయం దగ్గరపడుతుండటంతో రాజధాని ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ లు వ్యూహ, ప్రతివ్యూహాలను రచించుకుంటున్నాయి. మరోవైపు అమరావతి పరిరక్షణ జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చించి. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా ఎటువంటి ఆందోళనలకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. అసెంబ్లీ ముట్టడికి రావద్దని ఇప్పటికే కొందరికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది

Tags:    

Similar News