ఆర్థిక మంత్రి నిర్మలతో బుగ్గన భేటీ

ఢిల్లీలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి పర్యటిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను బుగ్గన కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిదదులు, [more]

Update: 2020-07-10 07:38 GMT

ఢిల్లీలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి పర్యటిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను బుగ్గన కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిదదులు, ప్రాజెక్టులపై బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్ి చర్చించారు. పెండింగ్ నిధులపై కూడా బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ఆమెతో మాట్లాడారు. పథకాలకు, ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండకూడదన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశంతో నేడు బుగ్గన ఆర్థికమంత్రి నిర్మలను కలవడం చర్చనీయాంశమైంది. మరికాసేపట్లో బుగ్గన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలవనున్నారు.

Tags:    

Similar News