సైకిల్ ఎక్కనున్న భట్టి విక్రమార్క

కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా భట్టి విక్రమార్క సైకిల్ యాత్ర ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని [more]

Update: 2021-03-07 02:08 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా భట్టి విక్రమార్క సైకిల్ యాత్ర ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. భద్రాద్రి నుంచి సైకిల్ యాత్ర ప్రారంభం కానుంది. రేపటి నుంచి భట్టి విక్రమార్క సైకిల్ యాత్రను ప్రారంభిస్తారు. ఈ నెల 12వ తేదీన యాత్ర ముగుస్తుంది. మొత్తం 213 కిలోమీటర్ల మేరకు భట్టి విక్రమార్క సైకిల్ యాత్ర జరగనుంది.

Tags:    

Similar News