సర్వేల్లో అదే తేలింది

వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వివిధ రూపాల్లో [more]

Update: 2021-04-25 01:36 GMT

వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వివిధ రూపాల్లో పథకాలను అమలు చేస్తుందని బండి సంజయ్ అన్నరాు. వరంగల్ లో కబ్జాలు పెరిగిపోయాయని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ టిక్కెట్లు ఇచ్చిన వారిని చూస్తుంటే అది అర్థమవుతుందని అన్నారు. తాము జరిపిన సర్వేల్లో వరంగల్ లో బీజేపీ విజయం ఖాయమని తేలింది

Tags:    

Similar News