ఏ ఎన్నికైనా వైసీపీదే గెలుపు

ఆంధ్రప్రదేశ్ లో ఏ ఎన్నిక వచ్చినా వైసీపీ గెలుపు తధ్యమని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. తిరుపతిలో ఎన్నిసార్లు ఎన్నికలు నిర్వహించినా వైసీపీదే గెలుపు ఉంటందని చెప్పారు. [more]

Update: 2021-04-20 00:57 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఏ ఎన్నిక వచ్చినా వైసీపీ గెలుపు తధ్యమని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. తిరుపతిలో ఎన్నిసార్లు ఎన్నికలు నిర్వహించినా వైసీపీదే గెలుపు ఉంటందని చెప్పారు. చంద్రబాబుకు ఎప్పుడూ ఓటమిని ఒప్పుకునే ధైర్యం లేదని అవంతి శ్రీనివాస్ అన్నారు. గతంలో చంద్రబాబు నేతలను తిట్టేవారని, ఇప్పుడు ప్రజలను తిడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ కు ఓటేస్తే చెడ్డవాళ్లని, టీడీపీకి ఓటేస్తే మంచివాళ్లని చంద్రబాబు చెప్పదలచుకున్నారా? అని అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు.

Tags:    

Similar News