ఏపీ సర్కార్ కొత్త జీవో.. వారందరూ ఆ పరిధిలోకే?

కరోనా విజృంభిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రయివేటు వైద్య సర్వీసులను ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను [more]

Update: 2020-04-03 13:00 GMT

కరోనా విజృంభిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రయివేటు వైద్య సర్వీసులను ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను విడుదల చేసింది. వైద్య సర్వీసులతో పాటు పారిశుధ్య సిబ్బందిని కూడా ఎస్మా పరిధిలోకి తీసుకువచ్చారు. ఆరు నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. పని చేయడానికి నిరాకరించిన వారిపై ఈ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది.

Tags:    

Similar News