బాబు జమానా ఇక ముగిసినట్లే

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నడూ లేని దుస్థితిని ఎదుర్కొంటున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. కుప్పంలోనే చంద్రబాబు ఎదుట జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి [more]

Update: 2021-02-27 02:18 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నడూ లేని దుస్థితిని ఎదుర్కొంటున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. కుప్పంలోనే చంద్రబాబు ఎదుట జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని కార్యకర్తలు డిమాండ్ చేయడం ఆయన నాయకత్వంపై నమ్మకం లేకనేనని అంబటి రాంబాబు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబును కుప్పం వీధివీధి తిరిగేలా చేశారని, దటీజ్ జగన్ అని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబుకు ఇప్పుడు హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు పెట్టుకునే దుస్థితిలో ఉన్నారని అంబటి రాంబాబు అన్నారు.

Tags:    

Similar News