బ్రేకింగ్ : ఏసీబీ కస్టడీకి అచ్చెన్నాయుడు

అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. అచ్చెన్నాయుడితో పాటు మరో నలుగురిని మూడు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. అయితే [more]

Update: 2020-06-24 14:48 GMT

అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. అచ్చెన్నాయుడితో పాటు మరో నలుగురిని మూడు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. అయితే అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఆయనను ఆసుపత్రిలో విచారించాలని కోర్టు తెలిపింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అచ్చెన్నాయుడు చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఏసీబీ విచారణకు కస్టడీకి అనుమతించడంతో రేపటి నుంచి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు విచారించే అవకాశముంది.

Tags:    

Similar News