అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై కమిటీ

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థిిపై ప్రభుత్వం కమిటీని నియమించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రభుత్వం వైద్యులతో కమిటీని నియమించింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా [more]

Update: 2020-06-29 06:07 GMT

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థిిపై ప్రభుత్వం కమిటీని నియమించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రభుత్వం వైద్యులతో కమిటీని నియమించింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైరస్ కొందరికి సోకడంతో అచ్చెెన్నాయుడు కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనను వేరే ఆసుపత్రికి తరలించాలని కోరుతున్నారు. అచ్చెన్నాయుడుకు ప్రాణహాని ఉందని కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వైద్యులతో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ అచ్చెన్నాయుడుకు వైద్యాన్ని అందిస్తున్న వైద్యులన విచారించనుంది.

Tags:    

Similar News