న్యాయమూర్తి ఇంట్లో ఏసీబీ సోదాలు

Update: 2018-04-13 06:08 GMT

హైదరాబాద్ ఒకటో అడీషనల్ మెట్రో పాలిటిన్ జడ్జి రాధా కృష్ణమూర్తి ఫై కేసు నమోదు చేయాలని ఏసీబీకి హై కోర్టు ఆదేశం జారీ చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఏసీబీ పోలీసులు న్యాయమూర్తి ఇంట్లో సోదాలు నిర్వహించారు. గాంధీనగర్ లో దొరికిన డ్రగ్స్ కేసులో ఒక నైజీరియన్ తో పాటు ప్రొఫెసర్ కు బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి ఏడు లక్షలు తీసుకున్నారన్న న్యాయవాది ఫిర్యాదుతో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

Similar News