మృతులు 96 మంది : దేశం దిగ్భ్రాంతి

Update: 2016-11-20 06:26 GMT


యూపీ లో జరిగిన రైలు ప్రమాదం మొత్తం దేశాన్ని కలవరపరచింది. ఈ ప్రమాదంలో మొత్తం 96 మంది మరణించారు. మృతుల సంఖ్యా ఇంకా పెరిగే అవకడం ఉంది.

ప్రమాదం పట్ల మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. రాజ్నాథ్ సింగ్, అఖిలేష్ యాదవ్ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

Similar News