వైఎస్ వివేకా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ ను?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. సీబీఐ దర్యాప్తు నేటికి 83వ రోజుకు చేరుకుంది. ఈరోజు రిమ్స్ డాక్టర్ ఆనంద్ నాయక్ [more]

Update: 2021-08-28 08:40 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. సీబీఐ దర్యాప్తు నేటికి 83వ రోజుకు చేరుకుంది. ఈరోజు రిమ్స్ డాక్టర్ ఆనంద్ నాయక్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహానికి డాక్టర్ ఆనంద్ నాయక్ పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికను కూడా సీబీఐ అధికారులు పరిశీలించి ఆనంద్ నాయక్ పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది.

Tags:    

Similar News