వైఎస్ వివేకా హత్య కేసులో?-Dec 2

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో పురోగతి కన్పిస్తుంది. వైఎస్ వివేకా హత్య జరిగి దాదాపు పది నెలలు గడుస్తున్నా ఇంతవరకూ నిందితులను [more]

Update: 2019-12-02 11:28 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో పురోగతి కన్పిస్తుంది. వైఎస్ వివేకా హత్య జరిగి దాదాపు పది నెలలు గడుస్తున్నా ఇంతవరకూ నిందితులను పట్టుకోలేదు. దీనిపై జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అనుమానితులను సిట్ విచారించింది. కొందరికి నార్కో అనాలిసిస్ టెస్ట్ లను కూడా నిర్వహించింది. తాజాగా వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు మరికొందరు టీడీపీ నేతలను కూడా రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.

Tags:    

Similar News